Posts

Showing posts from June, 2018

ప్రజల డబ్బును ప్రజలు ఖర్చుచేసుకొనే స్వేచ్ఛను ఆర్ధిక స్వేచ్ఛ / ఆర్ధిక భద్రత చట్టం అంటారు. జె పి భారత్ .

Image
న్యూ ఇండియా పార్టీ ప్రజల డబ్బును ప్రజలే ఖర్చుపెట్టుకునే స్వేచ్ఛను,ఆర్ధిక స్వాతంత్ర్యంను ప్రజలకు కల్పిస్తుంది. ఆర్ధిక స్వాతంత్ర్య ఉద్యంలో అందరు కలిసిరండి నవ భారతాన్ని పూర్ణ స్వరాజ్యాన్ని సాధిద్దాం . ప్రజల డబ్బును ప్రజలు ఖర్చుచేసుకొనే స్వేచ్ఛను ఆర్ధిక స్వేచ్ఛ / ఆర్ధిక భద్రత చట్టం అంటారు. జె పి భారత్ . ఆర్ధిక స్వాతంత్య్రం ఉద్యమం,న్యూ ఇండియా పార్టీ మరింత సమాచారం కోసం చదవండి . ఈ క్రింద లింక్ ఓపెన్ చేసి చదవండి. @ 9100 50 5556 . https://jpbharat.blogspot.com/2017/12/representation-from-jpbharat-on.html

మేకలు ప్రతిసారి కసాయిని నమ్ముతాయి.

Image
JayaprakashBharat 1.మేకలు ప్రతిసారి కసాయిని నమ్ముతాయి. ఇక్కడ తప్పు మేక దా ? కసాయిదా? 2.మేకలు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోన అంతవరకు మేకలు బలి కావడం అనేది సర్వసాధారణం.. 3.మేకల్లో మార్పు వస్తేనే కసాయి తత్వం నాశనం చేయబడుతుంది, రూపు మారుతుంది . 4.మరింత సమాచారం కోసం క్రింది లింకును ఓపెన్ చేసి పూర్తి వివరాలు చదవండి. https://jpbharat.blogspot.in/…/representation-from-jpbharat… . JpBharat. Political,Public Reformer & Motivational Speaker . 9441256545..

చేప ఎల్లప్పుడు నీటిలో ఉంటుంది అంతమాత్రాన చేపకు సముద్రం అంతా తెలుసు అని అనుకోవడం పొరపాటు.

Image
చేప ఎల్లప్పుడు నీటిలో ఉంటుంది అంతమాత్రాన చేపకు సముద్రం అంతా తెలుసు అని అనుకోవడం పొరపాటు. వార్తాపత్రికలు న్యూస్ చానల్లో న్యూస్ లు చూసి ఇంట్లో భార్యకు పిల్లలకు పక్కింట్లో ఉన్నటువంటి వ్యక్తులతో రాజకీయాలు చర్చిస్తూ అమ్మో వీడు ఇట్లా చేసిండు, వాడు అట్ల చేసిండు వీడింతే వాడంతే, ఆయన వల్ల ఏమీ ప్రయోజనం లేదు ఈ వ్యవస్థ మారదు, ప్రయోజనం లేదు అంటూ వీరు రాజకీయాలు పూర్తిగా తెలిసినట్టే మాట్లాడుతారు. ఇక రాజకీయము ప్రజాస్వామ్య విలువలు సమస్త రాజకీయము వీరికే తెలిసినట్టు సలహాలు సూచనలు ఇస్తూ,  విమర్శిస్తూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వీరు చదవడమే ప్రజాస్వామ్యాన్ని తప్పుగా చదివి తప్పుగా ప్రజాస్వామ్యం అర్థం చేసుకుని తప్పుగా ప్రజలకు ప్రజాస్వామ్యం గురించి చెప్తున్నారు.ఇటువంటివారి విశ్లేషణకు దూరంగా ఉండాలి. ఇటువంటి మేధావుల చర్చలను విశ్లేషణలను ఎన్నడు నమ్మకూడదు. ఎందుకంటే వారు వారి యొక్క ఆలోచనలు పత్రికల మరియు న్యూస్ ఛానల్ లో మాయతో తయారయ్యాయి. రాజకీయ పార్టీల పబ్లిసిటీ పెద్ద పెద్ద హోర్డింగ్ లు పబ్లిసిటీ పెద్ద పెద్ద పబ్లిక్ ప్రోగ్రామ్స్, భారీ బహిరంగ సభ జనాలను చూసి, సర్వేలను చూసి నిర్ణయిస్తారు. నకిలీ రాజకీయాలను ...

"మీరు మాకు ఓటు ఇవ్వండి, మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్నిఇస్తాము "

Image
@# NEW INDIA PARTY "మీరు మాకు ఓటు ఇవ్వండి, మేము మీకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్నిఇస్తాము ". న్యూ ఇండియా పార్టీ రాబోయే 2019 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ మరియు ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో అన్ని స్థానాల్లో పోటి చేయడానికి సన్నిద్ధమయ్యింది. ప్రజలకు సేవ చేసే నిజమైన ప్రజాస్వామ్య నాయకులు   ప్రస్తుతమున్న సమాజానికి చాల అత్య అవసరం . పేదవారు ,యువత, మహిళలు రాజకీయాల్లోకి రావలసిన సమయం ఆసన్నమయింది . కుళ్ళు పట్టిన సమాజాన్ని, రాజకీయాన్ని ప్రక్షాళన చేయడానికి, పిడికిలి బిగించి “న్యూ ఇండియా పార్టీ” తో కలిసి వచ్చే ప్రతి ఒక్కరికి   ఇదియే మా ప్రజాస్వామ్య ఆహ్వానము. రాబోయే ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్య పద్దతిలో న్యూ ఇండియా పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులు సంప్రదించవలసిన చిరునామా   సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్లు : 9100 50 5556. 9441 25 65 45 దేశ సంపదలో ప్రతి VOTER   ని   భాగస్వామ్యం చేద్దాం . “ నేతల రాజ్యం కాదు ఓటర్ల రాజ్యాన్ని సాధిద్దాం” . ప్రతి ఒక్క ఓటరు ఆత్మ గౌరవంతో ,పూర్తి ఆర్ధిక స్వాతంత్ర్య హక్కుతో జీవించాలి . నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి,ప్రజాస్వామ్యంలో ప్ర...